* అభ్యర్థుల ఆందోళన
ఈనాడు, అమరావతి: ఏపీపీఎస్సీ జారీచేసిన గ్రూపు-1, 2 నోటిఫికేషన్లు అనుసరించి దరఖాస్తు చేసేందుకు సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు వెబ్సైట్ తెరుచుకోవడం లేదని, మరికొన్ని సార్లు అడిగిన వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేసిన అనంతరం పేమెంట్ విషయంలో ఎర్రర్ మెసేజ్ వస్తోందని చెబుతున్నారు. దీంతో వివరాల నమోదు మళ్లీ మొదటికొస్తోందని వాపోతున్నారు. ఏకకాలంలో అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో సర్వర్ జామ్ అవుతోంది. గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణకు అతి త్వరలో గడువు ముగియనున్న నేపథ్యంలో సాంకేతిక సమస్యలు తొలగించాలని వారు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. నెట్బ్యాకింగ్తో పాటు యూపీఐ ద్వారా ఫీజు చెల్లించే సదుపాయాన్ని సైతం కల్పించాలని కోరుతున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-II -స్టడీ మెటీరియల్
సెక్షన్ - ఎ -జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
సెక్షన్ - బి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగం
సెక్షన్ - సి భారతదేశ ప్లానింగ్, ఆర్థిక వ్యవస్థ
మరింత సమాచారం... మీ కోసం!
‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.