• facebook
  • whatsapp
  • telegram

BED: 28 నుంచి బీఈడీ తుదివిడత కౌన్సెలింగ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎడ్‌సెట్‌(బీఈడీ) తుదివిడత కౌన్సెలింగ్‌ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కన్వీనర్‌ ఫిబ్రవరి 26న విడుదల చేశారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ నమోదు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు, ధ్రువపత్రాల పరిశీలన ఫిబ్రవరి 29 నుంచి మార్చి 3 వరకు జరగనుంది. వెబ్‌ ఐచ్ఛికాలు మార్చి 2 నుంచి 5 వరకు చేసుకోవచ్చు. వెబ్‌ ఆప్షన్ల మార్పు మార్చి 6, సీట్ల కేటాయింపు మార్చి 9న చేయనున్నట్లు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు మార్చి 11 నుంచి కళాశాల్లో చేరాల్సిందిగా పేర్కొన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.