దిల్లీ: మే 5న నిర్వహించిన నీట్-యూజీ 2024 ప్రశ్నపత్రం లీకైందన్న కథనాల నేపథ్యంలో ఆ పరీక్షను మళ్లీ తాజాగా నిర్వహించాలంటూ కొందరు అభ్యర్థుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శివాంగి మిశ్ర తదితరుల పక్షాన న్యాయవాది ఉషా నందిని జూన్ 1న ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సెలవుకాల ధర్మాసనం ఈ వారంలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.