* సుప్రీంకు వెల్లడించిన నిపుణల కమిటీ
దిల్లీ: నీట్-యూజీ (NEET-UG) 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. నీట్- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై ఐఐటీ-దిల్లీ నిపుణుల కమిటీ ఈ రోజు నివేదిక అందించింది. ఆ ప్రశ్నకు రెండు కాదని, ఒకటే సమాదిల్లీ: నీట్-యూజీ (NEET-UG) 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. నీట్- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై ఐఐటీ-దిల్లీ నిపుణుల కమిటీ ఈ రోజు నివేదిక అందించింది. ఆ ప్రశ్నకు రెండు కాదని, ఒకటే సమాధానం ఉందని వెల్లడించింది. భౌతికశాస్త్రానికి సంబంధించిన ఓ ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు ఒక్క దానికే వేశారంటూ నిన్నటి విచారణలో పిటిషనర్లు వాదించిన సంగతి తెలిసిందే. ధానం ఉందని వెల్లడించింది. భౌతికశాస్త్రానికి సంబంధించిన ఓ ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు ఒక్క దానికే వేశారంటూ నిన్నటి విచారణలో పిటిషనర్లు వాదించిన సంగతి తెలిసిందే.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?