ముథోల్ (బాసర), న్యూస్టుడే: బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులకు జులై 8 నుంచి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ జరగనుందని ఇన్ఛార్జి ఉపకులపతి వెంకటరమణ తెలిపారు. మొదటి, రెండో రోజు 500 మంది చొప్పున, మూడో రోజు 404 మందికి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.