ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ కళాశాలలకు బోధన రుసుములు ఖరారయ్యాయని, కౌన్సెలింగ్ షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిబంధనలు పాటించని కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని, వాటిని ఆన్లైన్ కౌన్సెలింగ్ జాబితాలో నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.