ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని 35 సాధారణ గురుకులాల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న టీఎస్ఆర్జేసీ సెట్ దరఖాస్తు గడువు మార్చి 16 నుంచి 31 వరకు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేశారని, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువు పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.