• facebook
  • whatsapp
  • telegram

Latest News: 19-07-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచా రం

1. Engineering: నేడు ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు

ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ సీట్లను జులై 19న కేటాయించనున్నారు. జులై 16న సాయంత్రానికి 95,383 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. గడువు జులై 17న  రాత్రి వరకు ఉండగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Admissions: అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశాలు ఎప్పుడో!

అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25)లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్ర విభజన పూర్తయ్యి పదేళ్లు ముగియడంతో తెలంగాణ వరకే ప్రవేశాలు జరుపుకోవాలా? రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి ప్రవేశ ప్రకటన ఇవ్వాలా? అన్న దానిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోలేదు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. Admissions: అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశాలు ఎప్పుడో!

అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25)లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్ర విభజన పూర్తయ్యి పదేళ్లు ముగియడంతో తెలంగాణ వరకే ప్రవేశాలు జరుపుకోవాలా? రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి ప్రవేశ ప్రకటన ఇవ్వాలా? అన్న దానిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోలేదు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. FEE: ఎంటెక్‌ కనీస ఫీజు రూ.50 వేలు

కన్వీనర్‌ కోటా ఎంటెక్‌ ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమే అమల్లో ఉంటాయని పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. Warden Posts: 22న వార్డెన్‌ పోస్టుల ప్రాథమిక కీ

సంక్షేమ గురుకులాల్లో వార్డెన్‌ పోస్టులకు జూన్‌ 24 నుంచి 29 వరకు నిర్వహించిన సీబీఆర్‌టీ పరీక్షల ప్రాథమిక కీ జులై 22న ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.