ఈనాడు, హైదరాబాద్: సంక్షేమ గురుకులాల్లో వార్డెన్ పోస్టులకు జూన్ 24 నుంచి 29 వరకు నిర్వహించిన సీబీఆర్టీ పరీక్షల ప్రాథమిక కీ జులై 22న ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థుల జవాబు పత్రాలు ఆగస్టు 21 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యంతరాలను జులై 23 నుంచి 27 వరకు నమోదు చేయాలని కమిషన్ సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.