* ఫిబ్రవరి 25న నిర్వహించనున్న క్లరికల్ మెయిన్స్ పరీక్షలు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎస్బీఐ ఫిబ్రవరి 25న నిర్వహించనున్న క్లరికల్ మెయిన్స్ పరీక్షను ఆ రోజు రాయలేని వారికి మార్చి 4న అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 25న ఏదైనా రాత పరీక్ష/ మౌఖిక పరీక్ష ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఏపీపీఎస్సీ గ్రూపు-2 ప్రిలిమ్స్ను ఫిబ్రవరి 25న రాష్ట్రంలో నిర్వహించనుంది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ సంప్రదించడంతో ఎస్బీఐ ఈ అవకాశాన్ని కల్పించింది. ఇందుకు ఫిబ్రవరి 23 ఉదయం 9 గంటల వరకు https://ibpsonline.ibps.in/sbijaoct23/లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.