• facebook
  • whatsapp
  • telegram

APPSC : పరీక్ష తేదీ మార్పునకు దరఖాస్తుల స్వీకరణ

*  ఫిబ్రవరి 25న నిర్వహించనున్న క్లరికల్‌ మెయిన్స్‌ పరీక్షలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎస్‌బీఐ  ఫిబ్రవరి 25న నిర్వహించనున్న క్లరికల్‌ మెయిన్స్‌ పరీక్షను ఆ రోజు రాయలేని వారికి మార్చి 4న అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 25న ఏదైనా రాత పరీక్ష/ మౌఖిక పరీక్ష ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఏపీపీఎస్సీ గ్రూపు-2 ప్రిలిమ్స్‌ను  ఫిబ్రవరి 25న రాష్ట్రంలో నిర్వహించనుంది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ సంప్రదించడంతో ఎస్‌బీఐ ఈ అవకాశాన్ని కల్పించింది. ఇందుకు  ఫిబ్రవరి 23 ఉదయం 9 గంటల వరకు https://ibpsonline.ibps.in/sbijaoct23/లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.




మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.