* మొత్తం 1,568 మంది హాజరుకానున్నారు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం షార్ట్హ్యాండ్ పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్లో మూడు, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలోని ఒక్కో పాలిటెక్నిక్ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి తెలిపింది. ఈ పరీక్షకు మొత్తం 1,568 మంది హాజరుకానున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పరీక్షలు జరుగుతాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.