రాంపూర్ (కరీంనగర్), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్లో గ్రాండ్ టెస్ట్లను నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా www.tgbcstudycircle.cgg.gov.in జులై 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జులై 8వ తేదీ నుంచి ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లౌడ్ కంప్యూటర్లో ఉద్యోగాల మథనం
‣ డిజిటల్ బిజినెస్ కోర్సులో అడ్మిషన్లు
‣ వినూత్న కెరియర్కు.. మాలిక్యులర్ జెనెటిక్స్
‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్ అవకాశాలివే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.