ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరం సీట్ల భర్తీకీ ఏప్రిల్ 28న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 87.79 శాతం విద్యార్థులు హాజరైనట్లు టీజీఆర్డీసీ సెట్ కన్వీనర్ సైదులు తెలిపారు. 64 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 18,989 మంది దరఖాస్తు చేయగా, 16,564 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. మహాత్మాజ్యోతిబాఫులే బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో సీట్ల భర్తీకీ 208 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన రాత పరీక్షకు 88.02శాతం హాజరు నమోదైందని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మెరుగైన కెరియర్కు.. కన్స్యూమర్ లా!
‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్గా..!
‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!
‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.