1. Dost: దోస్త్ రెండో విడతలో 41,533 మందికి సీట్లు
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) రెండో విడతలో 41,533 మందికి డిగ్రీ సీట్లు లభించాయి. రెండో విడత సీట్లను జూన్ 18న కేటాయించినట్లు కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. PGECET: పీజీఈసెట్లో 18,829 మంది పాస్
రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్)లో 91.28% మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 19 సబ్జెక్టులకు కలిపి 20,626 మంది పరీక్షలు రాయగా, వారిలో 18,829 మంది కనీస మార్కులు పొంది..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. AP Inter: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 59% ఉత్తీర్ణత
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 59% ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 1,15,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 68,070 మంది పాసయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Education: ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్లు అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Education: నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం
‘‘సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.