* ఆగస్టు 21 వరకు నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూపు-4 ఉద్యోగాలకు షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతోపాటు పబ్లిక్ గార్డెన్స్లోని తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వెల్లడించింది. ఎవరైనా గైర్హాజరైతే ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలిస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కమిషన్ అధికారిక వెబ్సైట్లో పెట్టామని పేర్కొంది.
టీఎస్పీఎస్సీ గ్రూప్ - IV
పేపర్ - II-సెక్రటేరియల్ ఎబిలిటీస్
2. లాజికల్ రీజనింగ్ |
3. కాంప్రహెన్షన |
4. వాక్యాల వరుస క్రమం (ప్యాసేజ్ను మెరుగ్గా విశ్లేషణ చేయడం) |
5. సంఖ్యా, అంకగణిత సామర్థ్యాలు |
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.