* త్వరలో పరీక్ష తేదీల వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్కు వాయిదా పడ్డాయి. వరుస పరీక్షల నేపథ్యంలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేదని కొన్నాళ్లుగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు టీజీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.