* ఎంపీ మల్లు రవి వెల్లడి
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలోనే తేదీలు ప్రకటిస్తుందని చెప్పారు. గ్రూప్-2 పరీక్షను డిసెంబర్లో నిర్వహించనున్నట్లు సమచారం. ఈ మేరకు పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. గ్రూప్-2 వాయిదాతో పాటు పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
టీఎస్పీఎస్సీ గ్రూప్ - II -స్టడీ మెటీరియల్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.