బీటెక్ తర్వాత భవిత ఇలా..!
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది విద్యార్థుల క్రేజీ కోర్సు ఇంజినీరింగ్. మేటి భవిష్యత్తుకు బాటలు వేస్తుందనే నమ్మకంతో తల్లిదండ్రులూ, విద్యార్థులూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే నేడు ప్రతి చిన్న అవకాశానికీ తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది.