భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ- ఆరోగ్య పరిశోధన విభాగం ఆధ్వర్యంలోని ఐసీఎంఆర్- వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ పీజీ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది.
కరోనాలాంటి విపత్కర కాలాల్లోనూ డిమాండ్ తగ్గని ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. సాధారణ డిగ్రీ అర్హతతో ప్రజారోగ్యం విభాగంలో పీజీ చేస్తే అలాంటి కొలువులను అందుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థల్లోని కష్ట నష్టాలతో సంబంధం లేకుండా మంచి జీతాలనూ పొందవచ్చు.
ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
OTP has been sent to your registered email Id.