• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ మహిళా ముఖ్యమంత్రులు, గవర్నర్లు


భారతదేశ మహిళా ముఖ్యమంత్రులు

పేరు     పనిచేసిన రాష్ట్రం    పార్టీ     కాలం
సుచేతా కృపలానీ    ఉత్తర్‌ప్రదేశ్  కాంగ్రెస్        1963 - 1967
నందిన శతపతి        ఒడిశా    కాంగ్రెస్  1972 - 74, 1974 - 76
శశికళా కాదొత్కర్      గోవా     మహారాష్ట్రవాది గోమంతక్   1973 - 79
సైదా అన్వరా తైముర్     అసోం     కాంగ్రెస్    1980 - 81
జానకీ రామచంద్రన్          తమిళనాడు  ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.  1988
జయలలిత  తమిళనాడు    ఎ.ఐ.ఎ.డి.ఎం.కె

1991 - 96

2001 - 2006

2011 -2014

2015 - 2016

మాయావతి         ఉత్తర్‌ప్రదేశ్     బహుజన సమాజ్ పార్టీ

1995 - 1996

1997 - 99

2003 - 08

రాజేందర్ కౌర్ భట్టాల్         పంజాబ్     కాంగ్రెస్ 1996 - 97
రబ్రీదేవి     బిహార్     రాష్ట్రీయ జనతాదళ్    1997 - 2005
సుష్మా స్వరాజ్        దిల్లీ     భారతీయ జనతా పార్టీ  1998
షీలా దీక్షిత్     దిల్లీ     కాంగ్రెస్    

1998 - 2003

2003 - 2009

2009 - 2013

వసుంధరా రాజె సింధియా రాజస్థాన్     బి.జె.పి

2003 - 2008

2013 - 2018

ఉమాభారతి      మధ్యప్రదేశ్     బి.జె.పి.   2003 - 2004
మమతా బెనర్జీ పశ్చిమ్ బంగ  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  2011 నుంచి కొనసాగుతున్నారు.
ఆనందీబెన్ పటేల్  గుజరాత్     బి.జె.పి 2014 - 2016

భారతదేశ మహిళా గవర్నర్లు

పేరు     పనిచేసిన రాష్ట్రం     
సరోజినీ నాయుడు  ఉత్తర్‌ప్రదేశ్  
పద్మజా నాయుడు  పశ్చిమ్ బంగ
విజయలక్ష్మీ పండిట్  మహారాష్ట్ర
శారదా ముఖర్జీ  ఆంధ్రప్రదేశ్, గుజరాత్
జ్యోతి వెంకటాచలం కేరళ
కుముద్‌బెన్ జోషి  ఆంధ్రప్రదేశ్     
రాందులారి సిన్హా కేరళ
సెర్లా గ్రేవాల్ మధ్యప్రదేశ్ 
షీలా కౌల్          హిమాచల్‌ప్రదేశ్
జస్టిస్ ఫాతిమా బీవీ     తమిళనాడు    
వి.ఎస్.రమాదేవి     హిమాచల్‌ప్రదేశ్
ప్రతిభాపాటిల్    రాజస్థాన్
మార్గరెట్ అల్వా     రాజస్థాన్     
కమలా బేణీవాల్     మిజోరాం     
షీలాదీక్షిత్     కేరళ     

కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా లెఫ్టినెంట్ గవర్నర్లు

పేరు     పనిచేసిన రాష్ట్రం
చంద్రావతి     పాండిచ్చేరి
రాజేంద్రకుమారి బాజ్‌పేయి     పాండిచ్చేరి
రజనీరాయ్     పాండిచ్చేరి
కిరణ్ బేడి     పాండిచ్చేరి

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.