• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్ర హైకోర్టులు

హైకోర్టు పేరు

ప్రాదేశిక అధికారం

ఉన్ననగరం

బెంచ్‌లు

కర్ణాటక

కర్ణాటక

బెంగుళూరు

-

మద్రాసు

తమిళనాడు, పుదుచ్చేరి

చెన్నై

-

నాగపూర్, పనాజి, ఔరంగాబాద్

బొంబాయి

మహారాష్ట్ర, గోవా, దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్

ముంబయి

నాగపూర్, పనాజి, ఔరంగాబాద్

అలహాబాద్

ఉత్తరప్రదేశ్

అలహాబాద్

ల‌ఖ్‌న‌వూ

కేరళ

కేరళ, లక్షద్వీప్

ఎర్నాకుళం

-

ఝార్ఖండ్

ఝార్ఖండ్

రాంచీ

-

గుజరాత్

గుజరాత్

అహ్మదాబాద్

దిల్లీ

దిల్లీ

న్యూదిల్లీ

-

హిమాచల్‌ప్రదేశ్

హిమాచల్‌ప్రదేశ్

సిమ్లా

-

ఒరిస్సా

ఒరిస్సా

కటక్

-

పాట్నా

బిహార్

పాట్నా

-

ఛత్తీస్‌ఘఢ్

ఛత్తీస్‌ఘఢ్

బిలాస్‌పూర్

-

ఉత్తరాంచల్

ఉత్తరాంచల్

నైనిటాల్

-

సిక్కిం

సిక్కిం

గాంగ్‌టక్

-

పంజాబ్, హర్యానా

పంజాబ్, హర్యానా, చండీఘఢ్

చండీఘఢ్

-

కోల్‌కతా

పశ్చిమ్ బంగా, అండమాన్ నికోబార్‌దీవులు

కోల్‌కతా

పోర్ట్ బ్లెయిర్

రాజస్థాన్

రాజస్థాన్

జోధ్‌పూర్

జయపుర (జైపూర్)

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్

జబల్‌పూర్

గ్వాలియర్, ఇండోర్

జమ్ముకశ్మీర్

జమ్మూ, కశ్మీర్

శ్రీనగర్, జమ్మూ

-

గౌహతి

అసోం, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్

గౌహతి

కోహిమా, ఐజ్వాల్

మణిపూర్

మణిపూర్

ఇంఫాల్

-

త్రిపుర

త్రిపుర

అగర్తల

-

మేఘాలయ

మేఘాలయ

షిల్లాంగ్

-

 

* భారత్‌లో మొత్తం హైకోర్టుల సంఖ్య 25.    
* కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క దిల్లీకి మాత్రమే హైకోర్టు ఉంది.
* అత్యధిక ప్రాదేశిక అధికార పరిధి గౌహతి హైకోర్టుకు ఉంది. తర్వాతి స్థానంలో బొంబాయి హైకోర్టు ఉంది.
* బొంబాయి, చెన్నై, కలకత్తా హైకోర్టులు మొదటిగా ఏర్పడ్డాయి. ఈ మూడు హైకోర్టులలో మొదటిసారిగా ఏర్పడింది కలకత్తా హైకోర్టు.
* ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా 34 మంది పనిచేశారు.
* ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా.
* ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు.
* ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అమరేశ్వరి.
* దిల్లీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి రోహిణి (ఆంధ్రప్రదేశ్).
* ఒకే ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారు - B.P. ఝా (పాట్నా హైకోర్టు).
* భారత్లో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ - అన్నాచాంది (కేరళ).
* హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలాసేథ్ (హిమాచల్‌ప్రదేశ్).
* హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జీతాన్ని రూ.30,000 నుంచి రూ.90,000 లకు పెంచారు.
* హైకోర్టు న్యాయమూర్తుల జీతాన్ని రూ.26,000 నుంచి రూ.80,000 లకు పెంచారు.

 

సుప్రీంకోర్టు
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతాన్ని రూ.33,000 నుంచి రూ.1,00,000 లకు పెంచారు.    
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాన్ని రూ.30,000 నుంచి రూ.90,000 లకు పెంచారు.
* సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జె.కానియా.
* సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి.     
* సుప్రీంకోర్టులో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి కమల్ నారాయణ్ సింగ్ (18 రోజులు).
* సుప్రీంకోర్టుకు సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్.(7 సం. 4 నెలలు)
* ఆంధ్రప్రదేశ్ నుంచి కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
* దళిత వర్గాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి కె.జి.బాలకృష్ణన్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.