రాష్ట్ర హైకోర్టులు
హైకోర్టు పేరు |
ప్రాదేశిక అధికారం |
ఉన్ననగరం |
బెంచ్లు |
|
కర్ణాటక |
కర్ణాటక |
బెంగుళూరు |
- |
|
మద్రాసు |
తమిళనాడు, పుదుచ్చేరి |
చెన్నై |
- |
నాగపూర్, పనాజి, ఔరంగాబాద్ |
బొంబాయి |
మహారాష్ట్ర, గోవా, దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్ |
ముంబయి |
నాగపూర్, పనాజి, ఔరంగాబాద్ |
|
అలహాబాద్ |
ఉత్తరప్రదేశ్ |
అలహాబాద్ |
లఖ్నవూ |
|
కేరళ |
కేరళ, లక్షద్వీప్ |
ఎర్నాకుళం |
- |
|
ఝార్ఖండ్ |
ఝార్ఖండ్ |
రాంచీ |
- |
|
గుజరాత్ |
గుజరాత్ |
అహ్మదాబాద్ |
||
దిల్లీ |
దిల్లీ |
న్యూదిల్లీ |
- |
|
హిమాచల్ప్రదేశ్ |
హిమాచల్ప్రదేశ్ |
సిమ్లా |
- |
|
ఒరిస్సా |
ఒరిస్సా |
కటక్ |
- |
|
పాట్నా |
బిహార్ |
పాట్నా |
- |
|
ఛత్తీస్ఘఢ్ |
ఛత్తీస్ఘఢ్ |
బిలాస్పూర్ |
- |
|
ఉత్తరాంచల్ |
ఉత్తరాంచల్ |
నైనిటాల్ |
- |
|
సిక్కిం |
సిక్కిం |
గాంగ్టక్ |
- |
|
పంజాబ్, హర్యానా |
పంజాబ్, హర్యానా, చండీఘఢ్ |
చండీఘఢ్ |
- |
|
కోల్కతా |
పశ్చిమ్ బంగా, అండమాన్ నికోబార్దీవులు |
కోల్కతా |
పోర్ట్ బ్లెయిర్ |
|
రాజస్థాన్ |
రాజస్థాన్ |
జోధ్పూర్ |
జయపుర (జైపూర్) |
|
మధ్యప్రదేశ్ |
మధ్యప్రదేశ్ |
జబల్పూర్ |
గ్వాలియర్, ఇండోర్ |
|
జమ్ముకశ్మీర్ |
జమ్మూ, కశ్మీర్ |
శ్రీనగర్, జమ్మూ |
- |
|
గౌహతి |
అసోం, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ |
గౌహతి |
కోహిమా, ఐజ్వాల్ |
|
మణిపూర్ |
మణిపూర్ |
ఇంఫాల్ |
- |
|
త్రిపుర |
త్రిపుర |
అగర్తల |
- |
|
మేఘాలయ |
మేఘాలయ |
షిల్లాంగ్ |
- |
* భారత్లో మొత్తం హైకోర్టుల సంఖ్య 25.
* కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క దిల్లీకి మాత్రమే హైకోర్టు ఉంది.
* అత్యధిక ప్రాదేశిక అధికార పరిధి గౌహతి హైకోర్టుకు ఉంది. తర్వాతి స్థానంలో బొంబాయి హైకోర్టు ఉంది.
* బొంబాయి, చెన్నై, కలకత్తా హైకోర్టులు మొదటిగా ఏర్పడ్డాయి. ఈ మూడు హైకోర్టులలో మొదటిసారిగా ఏర్పడింది కలకత్తా హైకోర్టు.
* ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా 34 మంది పనిచేశారు.
* ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా.
* ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు.
* ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అమరేశ్వరి.
* దిల్లీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి రోహిణి (ఆంధ్రప్రదేశ్).
* ఒకే ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారు - B.P. ఝా (పాట్నా హైకోర్టు).
* భారత్లో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ - అన్నాచాంది (కేరళ).
* హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలాసేథ్ (హిమాచల్ప్రదేశ్).
* హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జీతాన్ని రూ.30,000 నుంచి రూ.90,000 లకు పెంచారు.
* హైకోర్టు న్యాయమూర్తుల జీతాన్ని రూ.26,000 నుంచి రూ.80,000 లకు పెంచారు.
సుప్రీంకోర్టు
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతాన్ని రూ.33,000 నుంచి రూ.1,00,000 లకు పెంచారు.
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాన్ని రూ.30,000 నుంచి రూ.90,000 లకు పెంచారు.
* సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జె.కానియా.
* సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి.
* సుప్రీంకోర్టులో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి కమల్ నారాయణ్ సింగ్ (18 రోజులు).
* సుప్రీంకోర్టుకు సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్.(7 సం. 4 నెలలు)
* ఆంధ్రప్రదేశ్ నుంచి కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
* దళిత వర్గాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి కె.జి.బాలకృష్ణన్