భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు
క్రీస్తు పూర్వం
* 3000-1500 |
- |
సింధునాగరికత కాలం |
* 576 |
- |
బుద్ధుడి జననం |
* 527 |
- |
మహావీరుడి జననం |
* 327-326 |
- |
భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది. |
* 313 |
- |
జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం. |
* 305 |
- |
సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు. |
* 273 - 232 |
- |
అశోకుడి పాలన |
* 145 - 101 |
- |
చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం. |
* 58 |
- |
విక్రమ శకం ప్రారంభం |
క్రీస్తు శకం | ||
* 78 |
- |
శక యుగం ప్రారంభం |
* 120 |
- |
కనిష్కుడి పట్టాభిషేకం |
* 320 |
- |
గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం) |
* 380 |
- |
విక్రమాధిత్యుడి పట్టాభిషేకం |
* 405-411 |
- |
ఫాహియాన్ భారత సందర్శన |
* 415 |
- |
మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం |
* 455 |
- |
స్కందగుప్తుడి పట్టాభిషేకం |
* 606-647 |
- |
హర్షవర్థనుడి పాలనా కాలం |
* 712 |
- |
మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర |
* 836 |
- |
కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం |
*985 |
- |
రాజరాజచోళుడి పట్టాభిషేకం |
* 998 |
- |
సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం |
* 1001 |
- |
భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు. |
* 1025 |
- |
గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం. |
* 1191 |
- |
మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది. |
* 1192 |
- |
తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది. |
* 1206 |
- |
కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన |
* 1210 |
- |
కుతుబుద్దీన్ ఐబక్ మరణం |
* 1221 |
- |
భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు. |
* 1236 |
- |
రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది. |
* 1240 |
- |
రజియా సుల్తానా మరణం. |
* 1246 |
- |
బాల్బన్ పాలన ప్రారంభం |
* 1296 |
- |
అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు. |
* 1316 |
- |
అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం. |
* 1325 |
- |
మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం. |
* 1327 |
- |
తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు. |
* 1336 |
- |
దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు. |
* 1351 |
- |
ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు. |
* 1388 |
- |
ఫిరోజ్ తుగ్లక్ మరణం |
* 1398 |
- |
భారత్ పై తైమూర్ దండయాత్రలు |
* 1469 |
- |
గురునానక్ జననం |
* 1494 |
- |
ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్. |
* 1497-98 |
- |
భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా. |
* 1526 |
- |
మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన. |
* 1527 |
- |
కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు. |
* 1530 |
- |
బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు. |
* 1539 |
- |
హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు. |
* 1540 |
- |
కనౌజ్ యుద్ధం |
* 1555 |
- |
ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు. |
* 1556 |
- |
రెండో పానిపట్టు యుద్ధం |
* 1557 |
- |
గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ |
* 1565 |
- |
తల్లికోట యుద్ధం |
* 1576 |
- |
హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి. |
* 1582 |
- |
దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు. |
* 1597 |
- |
రాణా ప్రతాప్ మరణం |
* 1600 |
- |
ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన |
* 1605 |
- |
అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం. |
* 1611 |
- |
నూర్జహన్ తో జహంగీర్ వివాహం. |
* 1616 |
- |
జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో. |
* 1627 |
- |
శివాజీ జననం. జహంగీర్ మరణం. |
* 1628 |
- |
షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు. |
* 1631 |
- |
ముంతాజ్ మహల్ మరణం. |
* 1634 |
- |
భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి. |
* 1659 |
- |
సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష |
* 1665 |
- |
శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు. |
* 1666 |
- |
షాజహన్ మరణం. |
* 1675 |
- |
సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష |
* 1680 |
- |
శివాజీ మరణం. |
* 1684 |
- |
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది. |
* 1707 |
- |
ఔరంగజేబు మరణం. |
* 1708 |
- |
గురుగోవింద్ సింగ్ మరణం. |
* 1780-84 |
- |
రెండో మైసూర్ యుద్ధం. |
* 1784 |
- |
పిట్స్ చట్టం. |
* 1790-92 |
- |
మూడో మైసూర్ యుద్ధం |
* 1793 |
- |
బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్ |
* 1799 |
- |
నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం. |
* 1802 |
- |
బేసిన్ ఒప్పందం |
* 1809 |
- |
అమృతసర్ ఒప్పందం |
* 1828 |
- |
రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు. |
* 1829 |
- |
సతీసహగమన ఆచారం నిషేధం |
* 1830 |
- |
బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన |
* 1833 |
- |
రాజారామమోహన్ రాయ్ మరణం. |
* 1838 |
- |
కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు |
* 1839 |
- |
మహారాజా రంజిత్ సింగ్ మరణం |
* 1839-42 |
- |
మొదటి ఆగ్రా యుద్ధం |
* 1845-46 |
- |
మొదటి ఆంగ్లో - సిక్ యుద్ధం |
* 1852 |
- |
రెండో ఆంగ్లో - బర్మా యుద్ధం |
* 1853 |
- |
బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు |
* 1857 |
- |
సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం |
* 1861 |
- |
రవీంద్రనాథ్ ఠాగూర్ జననం |
* 1867 |
- |
బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు. |
* 1869 |
- |
మహాత్మా గాంధీ జననం |
* 1875 |
- |
స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు. |
* 1876 |
- |
సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు. |
* 1885 |
- |
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన |
* 1885- 1905 |
- |
మితవాద యుగం |
* 1889 |
- |
జవహర్ లాల్ నెహ్రూ జననం |
* 1893 |
- |
చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం. |
* 1897 |
- |
సుభాస్ చంద్రబోస్ జననం |
* 1904 |
- |
టిబెట్ యాత్ర |
* 1905 |
- |
లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన |
* 1906 |
- |
ముస్లిం లీగ్ స్థాపన |
* 1906-1920 |
- |
అతివాద యుగం |
* 1909 |
- |
మింటో – మార్లే సంస్కరణలు |
* 1911 |
- |
ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ. |
* 1913 |
- |
గదర్ పార్టీ ఏర్పాటు |
* 1914 |
- |
మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం |
* 1915 |
- |
భారత దేశానికి గాంధీజీ రాక. |
* 1916 |
- |
కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు. |
* 1917 |
- |
చంపారన్ ఉద్యమం |
* 1918 |
- |
మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు |
* 1919 |
- |
మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం |
* 1920 |
- |
ఖిలాఫత్ ఉద్యమం |
* 1921 |
- |
ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు. |
* 1922 |
- |
చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల. |
* 1922 |
- |
మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ. |
* 1926 |
- |
భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన. |
* 1927 |
- |
సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం. |
* 1928 |
- |
పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం |
* 1929 |
- |
మీరట్ కుట్ర కేసు |
* 1929 |
- |
లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం |
* 1930 |
- |
సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. |
* 1931 |
- |
గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం. |
* 1932 |
- |
మూడో రౌండ్ టేబుల్ సమావేశం. |
* 1935 |
- |
భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన |
* 1937 |
- |
ప్రొవిన్షియల్ అటానమీ. |
* 1939 |
- |
రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం. |
* 1941 |
- |
రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం. |
* 1942 |
- |
క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం. |
* 1942-44 |
- |
ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది. |
* 1945 |
- |
వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు. |
* 1946 |
- |
క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు. |
* 1947 |
- |
అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం. |
* 1948 |
- |
గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం. |
* 1949 |
- |
కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26) |
* 1950 |
- |
గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. |
* 1951 |
- |
మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ. |
* 1952 |
- |
లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ. |
* 1956 |
- |
రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం. |
* 1957 |
- |
దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి |
* 1963 |
- |
పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం. |
* 1964 |
- |
జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి. |
* 1965 |
- |
భారత్ పై పాకిస్థాన్ దాడి |
* 1966 |
- |
తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ. |
* 1967 |
- |
నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక. |
* 1969 |
- |
భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ. |
* 1970 |
- |
రాష్ట్రంగా మేఘాలయ |
* 1971 |
- |
కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్. |
* 1972 |
- |
సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం. |
* 1973 |
- |
మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు. |
* 1974 |
- |
భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. |
* 1975 |
- |
ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన. |
* 1976 |
- |
భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు. |
* 1977 |
- |
ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం |
* 1979 |
- |
ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు. |
* 1980 |
- |
ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం. |
* 1982 |
- |
మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం. |
* 1983 |
- |
ఢిల్లీలో చోగమ్ సదస్సు |
* 1984 |
- |
పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ. |
* 1985 |
- |
రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం. |
* 1986 |
- |
మిజోరాం ఒప్పందం |
* 1987 |
- |
రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు. |
* 1989 |
- |
అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక. |
* 1990 |
- |
వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ. |
* 1991 |
- |
జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు. |
* 1992 |
- |
ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం. |
* 1993 |
- |
జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం. |
* 1994 |
- |
పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్ |
* 1995 |
- |
ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు. |
* 1996 |
- |
హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ. |
* 1997 |
- |
భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. |
* 1998 |
- |
మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు. |
* 1999 |
- |
డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ. |
* 2000 |
- |
అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా. |
* 2001 |
- |
జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు. |
* 2002 |
- |
అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన. |
* 2003 |
- |
ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం. |
* 2004 |
- |
సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్. |