సబ్జెక్టుపై పట్టు.. పరిశోధనకు మెట్టు!
ఇటీవలి కాలంలో ఇంటిగ్రేటెడ్ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రత్యేక సంస్థలు...ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులవైపు దృష్టి సారిస్తున్నాయి. ఇంటర్ పూర్తిచేసుకున్నవారు ఇలాంటి కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.