ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారాల స్థానంలోకి మల్టీ లెవెల్ మార్కెట్లు, బహుళజాతి కంపెనీలు ప్రవేశించాయి.
పదో తరగతి తర్వాత తీసుకునే ఇంటర్మీడియట్ గ్రూపు... విద్యార్థి కెరియర్ మార్గాన్ని దాదాపు నిర్ణయించేస్తుంది. ‘ఇంజినీరింగ్, మెడిసిన్లలో...
అంకెలతో ఆడుకునే ఆసక్తీ, తార్కికంగా విశ్లేషించే లక్షణాలూ ఎంతో కొంత మీకున్నాయా? అయితే కామర్స్ కోర్సులు మీకో చక్కటి అవకాశం.
దేశం అంటే ఆర్థిక వ్యవస్థ.. మిగతావన్నీ ఆ తర్వాతే. అంత అత్యంత ముఖ్యమైన ఆ వ్యవస్థను భుజాలకెత్తుకునే నిపుణులందరినీ కామర్స్ ..
అకౌంటింగ్ లేని సంస్థ దాదాపు ఉండనే ఉండదు. వ్యవస్థీకృతంగా లేదా అవ్యవస్థీకృతంగానైనా ఖాతాల లెక్కలు ఉంటాయి.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఒక సర్టిఫికెట్ కోర్సు, ఆరు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
చెరకు నుంచి పంచదార వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ ఉత్పత్తి వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి.