అడవిని చదివేద్దాం!
అడవులపై అధ్యయనం చేయడానికి దేశంలో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు నెలకొల్పారు. వాటి ఆధ్వర్యంలో కొన్ని కోర్సులు అందిస్తున్నారు. ఈ తరహా సంస్థల్లో దేహ్రాదూన్లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ) ఒకటి. ఇక్కడ కొన్ని పీజీ కోర్సులు నడుపుతున్నారు. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!