వర్తమాన ప్రపంచం సమర్థులైన సైబర్ భద్రత నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. దీన్ని అవకాశంగా మార్చుకుంటే వృత్తి జీవితంలో చక్కగా స్థిరపడవచ్చు
ప్రస్తుత కరోనా కాలంలో డిజిటల్ సేవల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగాలన్నా ఇంటర్నెట్పైనే ఆధారపడుతున్నారు.
అంతర్జాల ఆధారిత కార్యకలాపాల విస్తృతితోపాటే సంబంధిత నేరాలూ పెరుగుతున్నాయి.
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం కొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వాటిలో అత్యాధునిక సాంకేతిక కోర్సులూ ఉన్నాయి. వాటి ప్రాముఖ్యం, ప్రయోజనాలపై విద్యార్థులు తగిన అవగాహన పెంచుకోవాల్సివుంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఒక సర్టిఫికెట్ కోర్సు, ఆరు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
చెరకు నుంచి పంచదార వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ ఉత్పత్తి వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి.