భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు - సమాధుల పేర్లు
వ్యక్తి |
సమాధి పేరు |
|
* మహాత్మాగాంధీ |
- |
రాజ్ ఘాట్ |
* జవహర్ లాల్ నెహ్రూ |
- |
శాంతివనం |
* లాల్ బహదూర్ శాస్త్రి |
- |
విజయ్ ఘాట్ |
* బాబూ జగ్జీవన్ రామ్ |
- |
సమతాస్థల్ |
* బి.ఆర్. అంబేద్కర్ |
- |
చైత్రభూమి (ముంబాయి) |
* ఇందిరాగాంధీ |
- |
శక్తిస్థల్ |
* రాజీవ్ గాంధీ |
- |
వీర్ భూమి |
* చరణ్ సింగ్ |
- |
కిసాన్ ఘాట్ |
* దేవీలాల్ |
- |
సంఘర్ష్ స్థల్ |
* గుల్జారీలాల్ నందా |
- |
నారాయణ్ ఘాట్ |
* మొరార్జీ దేశాయ్ |
- |
అభయ్ ఘాట్ |
* జ్ఞానీ జైల్ సింగ్ |
- |
ఏక్తాస్థల్ |
* కృష్ణకాంత్ |
- |
నిగమ్ బోధ్ |
* పి.వి. నరసింహారావు |
- |
జ్ఞాన్ భూమి (హైదరాబాద్) |
* ఎన్. టి. రామారావు |
- |
బుద్ధపూర్ణిమ (హైదరాబాద్) |
(బ్రాకెట్ లో ఇచ్చినవి మినహా మిగతా అన్నీ ఢిల్లీలో ఉన్నాయి) |