దేశంలో సాధారణ యూజీ, పీజీ కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎంతో పేరున్న సంస్థలు.
పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువులకు దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యమైనవి.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదవడానికి ప్రవేశమార్గం సులువైంది.
సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ) - 2022 నోటిఫికేషన్ విడుదలైంది.
ఎన్నో ఉత్పత్తులు ఖండాలు, దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇందులో కీలకం రవాణా.
స్పీచ్, హియరింగ్ కోర్సుల్లో చేరినవారికి ప్రతినెలా స్టైపెండ్ అందుతుంది.
కోర్సులు ఎన్ని ఉన్నప్పటికీ విస్తృత అవకాశాలు అందించడంలో మ్యాథ్స్, సైన్స్లే ముందుంటున్నాయి.
ఓ ఉత్పత్తి పూర్తవడం వెనుక ఎన్నో దశలుంటాయి. ఎందరో నిపుణుల సేవలు అవసరమవుతాయి. ఉత్పాదన క్రమంలో అనుబంధంగా మరికొన్ని అదనపు విలువైనవీ దక్కుతాయి.
పర్యటక సంస్థల నిర్వహణ, అభివృద్ధిలో సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. వీరికి మేటి శిక్షణతో కూడిన విద్యను అందించడానికి కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరుతో సహా దేశవ్యాప్తంగా...
ఐటీ కెరియర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
OTP has been sent to your registered email Id.