కొన్ని కట్టడాలు చూడగానే ఆకట్టుకుని, కళ్లు తిప్పనీయవు. ప్రస్తుతం నిర్మాణాలు శరవేగంగా విస్తరిస్తూ, ఆధునిక హంగులతో ఆకర్షణీయంగా రూపొందుతున్నాయి.
నిర్మాణ రంగంలో ఆర్కిటెక్టుల సేవలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆర్కిటెక్చర్ విభాగంలో సేవలు అందించడానికి యూజీ, పీజీ, పీహెచ్డీ స్థాయుల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ఆర్కిటెక్చర్లుగా రాణించగలరు..
సృజనాత్మకత, లలిత కళలపై ఆసక్తి ఉన్నవారికోసం ప్రత్యేకంగా కొన్ని కోర్సులున్నాయి. వీటిని బ్యాచిలర్ స్థాయిలో వివిధ సంస్థలు ఫైన్ఆర్ట్స్ పేరుతో అందిస్తున్నాయి.
ఆర్కిటెక్చర్ విద్యపై ఆసక్తి ఉన్నవారికి ప్రవేశావకాశం వచ్చిందిపుడు! జాతీయ స్థాయి పరీక్ష- నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) నుంచి అడ్మిషన్ ప్రకటన వెలువడింది.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
మ్యాథ్స్, సైన్స్ కోర్సులను ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివినవారు ఉన్నత స్థాయిలో రాణించగలరు. ఈ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉన్న ఇంటర్ విద్యార్థులు రాయాల్సిన పరీక్షల్లో
OTP has been sent to your registered email Id.