ఉపాధికి బాటలు వేసేవాటిలో వృత్తివిద్యా (ఒకేషనల్) కోర్సులు ముఖ్యమైనవి. చదువు పూర్తవగానే ఉపాధి పొంది వృత్తిలో నిలదొక్కుకునేలా వీటిని రూపొందించారు.
అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్: పట్టుపరిశ్రమ (సెరికల్చర్), క్రాప్ప్రొడక్షన్ మేనేజ్మెంట్, డైరీయింగ్, ఫిషరీస్.
బిజినెస్: షాపింగ్మాల్ సూపర్వైజర్, మార్కెటింగ్, రిసెర్చ్ అసిస్టెంట్, సేల్స్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్అసిస్టెంట్, జూనియర్అకౌంటెంట్.
వృత్తి విద్యాకోర్సులు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలను కల్పించింది. వాటి వివరాలు..
పదో తరగతి తర్వాత ఉపాధికి బాటలు వేసేవాటిలో ఒకేషనల్ కోర్సులు చెప్పుకోదగ్గవి. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కుకోవడానికి వీలుగా వీటిని రూపొందించారు.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఒక సర్టిఫికెట్ కోర్సు, ఆరు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
చెరకు నుంచి పంచదార వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ ఉత్పత్తి వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి.