ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువమంది లక్ష్యం ఎంబీబీఎస్. అయితే పరిమిత సీట్ల దృష్ట్యా ఆ అవకాశం కొందరికే దక్కుతోంది.
మేటి భవిష్యత్తు సొంతం చేసుకోవడానికి ప్రొఫెషనల్ కోర్సులే చదవాల్సిన అవసరం లేదు. ఉన్నతస్థాయి అవకాశాలను అందుకోవడానికి
వైద్యపరిశ్రమలో అడుగుపెట్టాలంటే.. నీట్ రాసి డాక్టర్లే కావాల్సిన పనిలేదు. ఇంకా చాలా అవకాశాలున్నాయి.
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా ఉపాధి దిశగా అడుగులేయడానికి వృత్తివిద్యా (ఒకేషనల్) కోర్సులు దారి చూపుతాయి
ఎంబీబీఎస్ లక్ష్యంగా ఎక్కువమంది ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపులో చేరతారు. అయితే ఆశయం గొప్పదే అయినప్పటికీ సీట్ల పరిమితి దృష్ట్యా కొంతమందికే వైద్యవిద్యలో ప్రవేశించే అవకాశం దక్కుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో చదువుతోన్న కోర్సు ఎంపీసీ. ఇది పూర్తి చేసుకున్నవారి ముందు ఇంజినీరింగ్తోపాటు
విద్యార్థులు తమను తాము సమీక్షించుకుని, సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ అవకాశం అన్ని సందర్భాల్లోనూ రాదు.
యువతరం కలల కొలువుల్లో బోధన (టీచింగ్) ముందు వరుసలో ఉంటుంది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంపై ఆసక్తి ఉన్నవారు ప్రాథమిక విద్యలో
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ (బీవోక్) కోర్సులకు ప్రాధాన్యం ఉంది. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా ఉపాధి ఆశించేవారికి
సామాజిక జీవితంలో కామర్స్ అడుగడుగునా అంతర్భాగమై ఉంటోంది. వేగవంతమవుతున్న ఆర్థిక, వైజ్ఞానిక పరిణామాల నేపథ్యంలో కామర్స్ కోర్సులకు
వైద్యవిద్య లక్ష్యంగా ఎక్కువ మంది ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపులో చేరతారు. అయితే సీట్ల పరిమితి దృష్ట్యా కొంతమందికే ఆ అవకాశం లభిస్తుంది.
మన దేశంలో ఎక్కువమంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) స్థాయిలో చేరుతోన్న కోర్సుల్లో సాధారణ డిగ్రీలైన బీఏ, బీఎస్సీ, బీకాంలే వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. సుమారు కోటిమంది బీఏలోనూ, దాదాపు అర కోటి మంది బీఎస్సీలోనూ, అటుఇటుగా 45 లక్షల మంది బీకాంలోనూ ఉన్నారు.
ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎక్కువమందే ఉంటారు. వైద్య, అనుబంధ విభాగాలు తప్పించి అన్ని రకాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ చేరే
విద్యార్థులు తమ గమ్యాన్ని నిర్ణయించుకోవడానికి పదోతరగతి తర్వాత అవకాశం వస్తుంది. అక్కడ పొరపాట్లు జరిగితే సమీక్షించుకుని సరిదిద్దుకునేందుకు ఇంటర్ తర్వాత మరోసారి అవకాశమొస్తుంది.
ఇంటర్ పూర్తి చేసిన వారు ప్రధానంగా ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులపైనే దృష్టి సారిస్తారు. వీటితోపాటు కామర్స్, లా, ఆర్ట్స్ వంటి ఇతర ...
ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ పూర్తయితే ఏం చేయాలి? ఇటు ఇంటర్ ఉత్తీర్ణులకీ, అటు టెన్త్ పాసై ఎంపీసీ తీసుకోవాలనుకునే వారికి ..
ఇంటర్లో ఏ గ్రూపు చదివితే సాధారణంగా ఆ మార్గంలోనే కెరియర్ ప్రయాణం సాగుతుంది. కానీ చదివిన గ్రూప్తో ..
ఆదర్శవంతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇంటర్ తర్వాత డిగ్రీలో చేరాలనుకోగానే ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. అసలు ఏయే గ్రూప్లు ఉన్నాయి? ఏం తీసుకుంటే ..
ప్రపంచాన్ని జలమార్గంలో చుట్టే అవకాశం.. దానికితోడు ఆకర్షించే వేతనాన్ని అందించగల కెరియర్! ఈ రెండింటికీ...
చెప్పులు, చెవిదిద్దులు, బ్యాగులు, బెల్టులు, గాజులు, గ్లాసులు, వివిధ పరికరాలు, ఫర్నిచర్, ఇంటీరియర్, వెబ్సైట్లు, గ్రాఫిక్స్, వీడియో గేమ్స్..
చంద్రయాన్-3 విజయవంతమైన వేళ.. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకున్న వేళ.. వేలాది మంది విద్యార్థుల్లో తామూ
ఇంటర్నెట్ యుగంలో డేటాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త రంగాల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ సమాచారం ఎంతో ముఖ్యమైనది, భవిష్యత్తు నిర్ణయాలను నిర్దేశించేది.
నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం అందరికీ వీలు కాకపోవచ్చు. అలాగే కోరుకున్న కోర్సు దగ్గరలోని విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ చదువులు మాత్రమే కాదు. ఈ సంస్థలు ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను
వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పనిలేదు. ఇంటర్మీడియట్ పూర్తయి, పదిహేడేళ్లు నిండితే చాలు..
OTP has been sent to your registered email Id.