పోటీకి దీటైనవి.. భవితకు మేలైనవి!
మన దేశంలో ఎక్కువమంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) స్థాయిలో చేరుతోన్న కోర్సుల్లో సాధారణ డిగ్రీలైన బీఏ, బీఎస్సీ, బీకాంలే వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. సుమారు కోటిమంది బీఏలోనూ, దాదాపు అర కోటి మంది బీఎస్సీలోనూ, అటుఇటుగా 45 లక్షల మంది బీకాంలోనూ ఉన్నారు.