ఇంజినీరింగ్ విద్యలో విశేష ప్రాధాన్యం సంతరించుకున్న బ్రాంచీల్లో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ (ఐఓటీ) ఒకటి. ఎన్నో పరిశ్రమలు ఐఓటీ ప్రయోజనాలను పొందుతున్నాయి. సమర్థత, సౌలభ్యం అవసరమున్న ప్రతిచోటా ఇది అవసరమవుతోంది.
ఇంటర్మీడియట్ తర్వాత ఉపాధి అవకాశాలుండే కోర్సుల గురించి అన్వేషిస్తున్నారా? అయితే మల్టీ డిసిప్లినరీ కోర్సుల్లో ఒకటైన బీటెక్ ఇన్ ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ గురించి తెలుసుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ, కడపలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ఈ కోర్సును అందిస్తున్నాయి! ఎంసెట్ ఉత్తీర్ణత ఆధారంగా దీనిలో ప్రవేశాలుంటాయి.
విమానయాన రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తీ, అభిరుచీ మీకున్నాయా? అయితే సాంకేతికంగా అన్ని రంగాల విజ్ఞానం పెంపొందించుకుంటూ ఎదగొచ్చు. ఆకర్షణీయమైన భవిష్యత్తు ఉన్న ‘ఏవియానిక్స్’ ఇంజినీరింగ్ మీలాంటి వారికి మంచి ఎంపిక!
ఏరోస్పేస్ టెక్నాలజీలు అపార ఉపాధి అవకాశాలకు గనులుగా మారుతున్నాయి. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ బ్రాంచిలో కొద్ది ఏళ్లుగా ఉద్యోగాలు బాగా పెరిగాయి.
ఇంజినీరింగ్ విద్యలో ఎలక్ట్రానిక్స్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఈసీఈ, ఈఈఈ. ఇవి రెండే కాకుండా ఈఐఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) కూడా చదవవచ్చు.
ఇంటర్మీడియట్ పూర్తిచేసి, కొత్తగా బీఈ/బీటెక్లోకి అడుగుపెడదామనుకునేవారు అందుబాటులో
తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల తరుణం వచ్చేసింది. ఈ సందర్భంగా నూతన తరానికి చెందిన
ఏదైనా ఒక దేశం సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారకులు ఇంజి నీర్లు. భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో...
టెక్నాలజీలో కొత్త కొత్త ఆవిష్కరణలతో పరిశ్రమల అవసరాలు రోజురోజుకీ మారుతున్నాయి. ఒక విభాగంలో ఇంజినీరింగ్ ,,,
జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడ్డాయి. దాదాపుగా రెండు లక్షల ముప్ఫైవేల మంది అర్హత పొందారు. వీరిలో అడ్వాన్స్డ్కు..
చాలామంది భవిష్యత్ కెరియర్ నిర్ణయంతోనే ఇంటర్లో బ్రాంచిని ఎంపిక చేసుకుంటారు. బ్యాచిలర్ స్థాయి కోర్సులైన ఇంజినీరింగ్,..
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
OTP has been sent to your registered email Id.