ఇంజినీరింగ్ విద్యలో విశేష ప్రాధాన్యం సంతరించుకున్న బ్రాంచీల్లో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ (ఐఓటీ) ఒకటి. ఎన్నో పరిశ్రమలు ఐఓటీ ప్రయోజనాలను పొందుతున్నాయి. సమర్థత, సౌలభ్యం అవసరమున్న ప్రతిచోటా ఇది అవసరమవుతోంది.
ఇంటర్మీడియట్ తర్వాత ఉపాధి అవకాశాలుండే కోర్సుల గురించి అన్వేషిస్తున్నారా? అయితే మల్టీ డిసిప్లినరీ కోర్సుల్లో ఒకటైన బీటెక్ ఇన్ ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ గురించి తెలుసుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ, కడపలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ఈ కోర్సును అందిస్తున్నాయి! ఎంసెట్ ఉత్తీర్ణత ఆధారంగా దీనిలో ప్రవేశాలుంటాయి.
విమానయాన రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తీ, అభిరుచీ మీకున్నాయా? అయితే సాంకేతికంగా అన్ని రంగాల విజ్ఞానం పెంపొందించుకుంటూ ఎదగొచ్చు. ఆకర్షణీయమైన భవిష్యత్తు ఉన్న ‘ఏవియానిక్స్’ ఇంజినీరింగ్ మీలాంటి వారికి మంచి ఎంపిక!
ఏరోస్పేస్ టెక్నాలజీలు అపార ఉపాధి అవకాశాలకు గనులుగా మారుతున్నాయి. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ బ్రాంచిలో కొద్ది ఏళ్లుగా ఉద్యోగాలు బాగా పెరిగాయి.
ఇంజినీరింగ్ విద్యలో ఎలక్ట్రానిక్స్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఈసీఈ, ఈఈఈ. ఇవి రెండే కాకుండా ఈఐఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) కూడా చదవవచ్చు.
ఇంటర్మీడియట్ పూర్తిచేసి, కొత్తగా బీఈ/బీటెక్లోకి అడుగుపెడదామనుకునేవారు అందుబాటులో
తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల తరుణం వచ్చేసింది. ఈ సందర్భంగా నూతన తరానికి చెందిన
ఏదైనా ఒక దేశం సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారకులు ఇంజి నీర్లు. భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో...
టెక్నాలజీలో కొత్త కొత్త ఆవిష్కరణలతో పరిశ్రమల అవసరాలు రోజురోజుకీ మారుతున్నాయి. ఒక విభాగంలో ఇంజినీరింగ్ ,,,
జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడ్డాయి. దాదాపుగా రెండు లక్షల ముప్ఫైవేల మంది అర్హత పొందారు. వీరిలో అడ్వాన్స్డ్కు..
చాలామంది భవిష్యత్ కెరియర్ నిర్ణయంతోనే ఇంటర్లో బ్రాంచిని ఎంపిక చేసుకుంటారు. బ్యాచిలర్ స్థాయి కోర్సులైన ఇంజినీరింగ్,..
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఒక సర్టిఫికెట్ కోర్సు, ఆరు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
చెరకు నుంచి పంచదార వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ ఉత్పత్తి వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి.