కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి కోత పెట్టడం అన్నదాతలకు పిడుగుపాటే! అనేక సమస్యలతో
అభివృద్ధి చెందిన దేశాలు చాలా పంటల్లో వందశాతం యాంత్రీకరణను సాధించాయి.
దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్ట నష్టాల సాగుతో తల్లడిల్లిపోతున్నాడు. ప్రకృతి విపత్తులు, చీడపీడలు
ప్రపంచ మృత్తికా దినోత్సవం. సారవంతమైన నేల, సురక్షితమైన జలవనరుల ద్వారానే ఆహార, నీటి, పర్యావరణ భద్రతకు
దేశంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం పెరుగుతోంది. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు ఈ సాగును ప్రోత్సహిస్తున్నాయి.
వాతావరణ మార్పులు వ్యవసాయానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతను
ప్రాచీనకాలం నుంచీ భారతదేశం సుగంధ ద్రవ్యాల సాగు, ఉత్పత్తికి ప్రసిద్ధి. దేశ సంస్కృతిలో పసుపుది ప్రత్యేక స్థానం.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో వాతావరణ మార్పులు కీలకమైనవి.
సాగులో యాంత్రీకరణ ద్వారా చాలా దేశాలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. భారత్ మాత్రం ఈ విషయంలో చాలా వెనకంజలో ఉంది.
కుంభవృష్టి వర్షాలు, వరదలు దేశంలోని పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ స్థాయిలో వరదలు వస్తాయని
దేశీయంగా సాగు రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు సరైన ఆదాయాలు
అన్నదాతలకు అండగా నిలిచేలా మరో నూతన వ్యవస్థ రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వారికి అవసరమైన సేవలన్నింటినీ
సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ వ్యవసాయ రంగంలో మార్కెట్ ఎల్లలు చెరిగిపోతున్నాయి. ఈ విషయంలో భారత్ ఎంతో వెనకబడింది.
దేశీయంగా పప్పు ధాన్యాల ధరలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. నిరుడు ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రతికూల వాతావరణ
దేశంలో కొత్త ఖరీఫ్ (వానాకాలం) పంటల సీజన్ ప్రారంభమవుతోంది.
ప్రపంచ వ్యవసాయ పర్యాటక దినోత్సవం. సాగు కార్యకలాపాలను పర్యాటకంతో జతచేసి సందర్శకులకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలో వ్యవసాయశాఖ ఉంటుంది. రాష్ట్రాలు సాధారణంగా నిధుల కొరత ఎదుర్కొంటుంటాయి.
భారత జనాభాలో నేటికీ దాదాపు 60శాతం ఉపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సాగు పెట్టుబడులు ఏటికేడు పెరుగుతున్నా,
వాతావరణ మార్పుల ప్రభావం పంట దిగుబడిపై తీవ్రంగా పడుతోంది. ఇది ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు తెస్తుందని
దేశంలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులు నిరుత్సాహపూరితంగా ఉన్నాయి.
రైతుల ఆదాయం రెట్టింపు (డీఎఫ్ఐ) కావాలని ప్రధాని మోదీ నిర్ణయించిన గడువు 2022తో ముగిసింది.
భూమి తప్ప మరో బతుకుతెరువు లేదని నమ్మే తరం దేశీయంగా ఇంకా మిగిలే ఉంది.
పంటల సాగు విషయంలో కేంద్రం ఇటీవల రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. జన్యు మార్పిడి (జీఎం) వంగడాలతో ఆవాల సాగుకు అనుమతించడం
భూమిపై జీవజాలం పోషణకు ఆధారమైన నేలలు నానాటికీ నిస్సారమవుతున్నాయి. విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకం
ప్రజల ప్రధాన ఆహారమైన వరి, గోధుమలతో పోలిస్తే సిరిధాన్యాలలో అత్యధిక పోషక విలువలు ఉంటాయి. వాటి ద్వారా పౌష్టికాహార లోపాలను అధిగమించవచ్చు.
జాతీయ రైతు దినోత్సవం. కానీ... అన్నదాతకు పంట దిగుబడిలో, ఆదాయంలో ఉత్సవం కరవైంది. సాగుపై ఉత్సాహమూ కొరవడింది.
ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తోంది. ట్రాక్టర్లు మొదలుకొని కృత్రిమ మేధ వరకు అది విస్తరిస్తోంది.
వ్యవసాయంలో పంటల వైవిధ్యం కీలకం. ఇది క్రమంగా క్షీణిస్తుండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఆహారభద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
దేశీయంగా అవసరమైన ఎరువుల కోసం భారత్ అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దాంతో విదేశ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఒప్పంద సేద్యంలో రైతులకు ఆదాయం పెరగకపోగా, నష్టాలు ఎదురవుతున్నాయి. అన్నదాతల అమాయకత్వం ఆసరాగా సంస్థల నిర్వాహకులు
సాగు రంగం వేగంగా మారుతున్న పరిస్థితుల్లో రైతులు మనుగడ సాగించాలంటే వారికి అవసరమైన న్యాయ సేవలు అందాలి.
ఆధునిక సాగు పద్ధతులను ఆచరించి, మార్కెట్ వ్యూహాలను అమలు చేయడం ద్వారా ఐరోపా దేశాల రైతులు లాభాలు పొందుతున్నారు.
ఇటీవలి కాలంలో అనేక రంగాల్లో డ్రోన్ల వాడకం విస్తృతం అవుతోంది. మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే వాటి వినియోగం పెరుగుతోంది.
భారత్ పెద్దమొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అందుకు కారణమైన రైతులను మాత్రం సాగు సమస్యలు పీడిస్తున్నాయి.
పర్యావరణ మార్పులు, అధికమవుతున్న ఉష్ణోగ్రతలు పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఆహార భద్రతపై ఆందోళనలు నెలకొంటున్నాయి.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అంశం ఇటీవలి కాలంలో బాగా చర్చల్లో నిలుస్తోంది. నాసిరకం మోటార్ల వల్ల కరెంటు అధికంగా వృథా అవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
సహజ వనరుల్ని పరిమితికి మించి వాడుకుంటే దుష్ఫలితాలు తప్పవు. భూక్షయాన్ని నివారించకపోతే ఆహారోత్పత్తి క్షీణించే ముప్పుంది.
వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్లో రైతుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు దక్కే ప్రతిఫలంపైనే రైతుల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి.
దేశంలో ఒకప్పుడు పశువుల పేడ, పంట వ్యర్థాలతోనే వ్యవసాయం సాగేది. హరిత విప్లవం తెచ్చిన మార్పులతో రసాయనాల వాడకం పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. చైనాలో గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
పశువుల్లో లంపీ చర్మవ్యాధి విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
‘ఒన్ లైఫ్-ఒన్ మిషన్’ నినాదంతో వ్యవసాయ పరిశోధనలు ముందుకు సాగాలని ముఖ్యంగా యువ పరిశోధకులు సేద్యంలో సాంకేతిక విప్లవాన్ని
చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భారత్ ప్రతిపాదనకు
ఇండియాలో దాదాపు 55శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతుల ఆదాయాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.
ఆధునిక భారతదేశంలో ఆహార భద్రత, వరదల నియంత్రణలో పంటకాలువలది ప్రధాన పాత్ర. కానీ, ఆ వ్యవస్థపై రైతులు నమ్మకం కోల్పోతున్నారు.
దేశంలో విపత్తుల కారణంగా నష్టపోయే రైతులకు ఆసరా కొరవడింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పాలనా విధానాలు అమలవుతుండటమే దానికి కారణం.
హరిత విప్లవం రైతులను సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి దూరం చేసినా, వ్యవసాయోత్పత్తుల దిగుబడిలో
దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్) పాత్ర ఎంతో కీలకం. అవి రైతులకు వివిధ వ్యవసాయ
ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరిగే సుబాబుల్ను భారత్లోని వివిధ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు.
విత్తు విత్తింది మొదలు ఏదో ఒక దశలో వెంటాడుతున్న విపత్తులవల్ల రైతుల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది.
తొలకరి జల్లులు పడినప్పటి నుంచే నాసిరకం విత్తనాలు విపణులను ముంచెత్తడం మొదలవుతోంది.
హరిత విప్లవం తరవాత భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
కేంద్రంలో ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తన విజయాలను ఏకరువు పెట్టింది.
రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసే పంటలపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గోధుమలకు కొరత నెలకొనడంతో మనదేశ రైతులకు
దేశంలో సేంద్రియ సాగు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా నాలుగు లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆ సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఆహారోత్పత్తుల విపణిని అతలాకుతలం చేస్తోంది.
ఇండియా వ్యవసాయ రంగంలో పత్తి కీలకమైన వాణిజ్య పంట. పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో నిలుస్తోంది.
భూమిపై జీవించే ప్రాణికోటికి నీరు జీవనాధారం. ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం నీటిని వ్యవసాయానికి వాడుతున్నారు.
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో భారతదేశం అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది.
పోనుపోను పెరుగుతున్న ఖర్చులతో సేద్యంలో మిగులుబాటు గగనమవుతోంది. పెట్టుబడులు పెరుగుతున్న స్థాయిలో
ఎరువుల రాయితీ భారాన్ని మోయలేక కేంద్రం కొత్తదారులు వెదుకుతోంది. ‘సూక్ష్మ పోషక ఆధారిత రాయితీ’ (ఎన్బీఎస్) విధానం తెచ్చిన పుష్కర కాలంలోనే
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతూ, అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తోంది. చాలా దేశాలు ఇప్పటికే డ్రోన్ల సహాయంతో ‘స్మార్ట్ సాగు’ వైపు పయనిస్తున్నాయి. భారత్లోనూ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించింది.
పెరుగుతున్న జనాభావల్ల పంట భూములపై ఒత్తిడి అధికమవుతోంది. మరోవైపు వాతావరణ మార్పులు
భారత వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలది కీలక పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార సరళి మారుతున్నందువల్ల ఉద్యాన పంటల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది.
అనుకూల వాతావరణం, సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో సేద్యం చేయడం ఎవరికైనా సులభమే.
‘కరోనా కష్టకాలంలో మీరంతా త్యాగాలు చేసిన ఫలితంగానే ఆర్థికవ్యవస్థ నిలదొక్కుకోగలిగింది’ అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు వర్గాల వారిని స్తుతిస్తూనే
దేశానికి ఆహార భద్రతను సాధించేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధరలు కీలకం.
ఉత్పత్తి ఖర్చులో సగం సైతం దక్కని ధరలతో రైతులు నష్టాల సేద్యం చేస్తున్నారు. ఆరుగాలం కష్టానికి గిట్టుబాటు లభించనప్పుడు రైతులు సేద్యంపై భరోసా కోల్పోతారు. మార్కెట్ల గమనం, ధరల స్థితిగతులు, సరఫరా, గిరాకీ వ్యత్యాసాలను తెలుసుకునే తెలివిడి భారతీయ కర్షకులకు లేదు.
కాలుష్యం, వాతావరణ మార్పులు, సాగునీటి కొరత, భూసారం దెబ్బతినడం వల్ల ప్రపంచ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాతావరణ మార్పులతో వర్షపాతం, భూగర్భ జల మట్టాలు, నదీ ప్రవాహాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలు ప్రకృతి విపత్తుల బారినపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా తుపానులు
మద్దతు ధరకు పంటల కొనుగోలు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందుకోసం చట్టం తెచ్చేదాకా ఉద్యమిస్తామంటూ
భారతదేశ ప్రజల జీవనంలో పురాతన కాలం నుంచి వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తోంది. జనాభాలో అరవై శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి
స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో భారతదేశం ప్రజలకు రెండు పూటలా అన్నం పెట్టలేని దుస్థితిలో ఉండేది. తరచూ ఆహార దిగుమతులే శరణ్యమయ్యేవి.
వ్యవసాయరంగంలో అత్యాధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఎల్లలెరుగని సాంకేతికతను ఒడిసి పట్టేందుకు మన పరిశోధకులు
ఇటీవల శ్రీలంకలో అకస్మాత్తుగా పెరిగిన ఆహార ధాన్యాల ధరలను చూసి ఆ దేశ ప్రజల గుండెలు అవిసిపోయాయి. అక్కడ ఆహార కొరత ఎదురుకావడం వెనక ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
పంటలకు కనీస మద్దతు ధర చెల్లింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ధాన్యాలు నిల్వ చేయడం వల్ల అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో
దేశంలోని చిత్తడి నేలలు శరవేగంగా కనుమరుగైపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ నేలలు ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల్లో 35శాతానికి పైగా తగ్గిపోయాయని నివేదికలు చాటుతున్నాయి.
ప్రస్తుత వానాకాలం సీజన్లో సాగు చేసిన కొత్త పంటలు మార్కెట్లకు రావడం ఆరంభమైంది. భారతదేశంలో ఏటా అక్టోబరు నుంచి మరుసటి
ఆపదవేళల రైతులను ఆదుకోవడం, వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం వ్యవసాయ శాఖ బాధ్యత. కరవు, వడగళ్లవాన, చలిగాలులకు నష్టపోయిన పంటలకే తాము బాధ్యత వహిస్తామని- వర్షాలు, వరదలతో తమకు సంబంధం లేదని కేంద్ర వ్యవసాయశాఖ తప్పించుకోజూడటం తమాషాగా ఉంది.
దేశంలో వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉండగా తెలంగాణ పదోస్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 2021 మార్చి నాటికి
వ్యవసాయ బోరు మోటార్లకు సౌర విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యం రాష్ట్రాల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది.
ఎరువులపై ఇచ్చే రాయితీని కేంద్రం భారీగా పెంచింది. దేశ చరిత్రలోనే అత్యధికంగా గతేడాది(2020-21)లో లక్షా 34 వేల కోట్ల రూపాయలను ఎరువుల రాయితీకి చెల్లించింది.
స్వాతంత్య్రానంతరం మనదేశం హరిత విప్లవాన్ని సాధించింది. వరి, గోధుమ వంటి ఆహార పంటల్లో అధికోత్పత్తులతో స్వావలంబన సాధ్యమైంది.
కొత్త పంటల ఖరీఫ్ సీజన్ వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతోంది. మరోవైపు సాగు చేయాల్సిన
కాంప్లెక్స్ ఎరువులు ప్రియమై నెల దాటకుండానే పెట్రో ధరలకు రెక్కలు మొలవడంతో ఖరీఫ్ ముంగిట రైతులపై తీవ్ర భారం పడనుంది.
యూరియా తప్ప మిగిలిన రసాయన ఎరువుల ‘గరిష్ఠ చిల్లర ధర’ (ఎమ్మార్పీ) పెరగకుండా కేంద్రం తాజాగా అడ్డుచక్రం వేసింది.
వాతావరణ మార్పులవల్ల పదేపదే పంటలు దెబ్బతినడం, చేతికి వచ్చిన పంటకూ గిట్టుబాటు ధర
ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న సమయంలో మానవాళికి అన్నం పెడుతూ భారతదేశం అన్నపూర్ణగా అవతరించింది.
రైతులు రెండున్నర నెలలుగా రోడ్లపై కూర్చుని ఆందోళనలు చేస్తున్న తరుణంలో వచ్చిన కేంద్ర బడ్జెట్లో
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు.
వ్యవసాయ చట్టాలపై భారతీయ రైతుల ఆందోళన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
భారత పాడి పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లాక్డౌన్ వేళ దేశవ్యాప్తంగా పాల వాణిజ్య అమ్మకాలు ఆగిపోవడంతో డిమాండు పడిపోయింది.
దేశంలో వివిధ కారణాల వల్ల జరుగుతున్న పంటల నష్టం రూ.92వేల కోట్లకు పైమాటేనని
కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో- అందరి దృష్టి వ్యవసాయ రంగంపైకి మరలింది.
భారత వ్యవసాయ రంగంలో ఏటా 20,779 కోట్ల యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతోందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) గణాంకాలు చెబుతున్నాయి.
సేద్య సంస్కరణల గురించి భారత రైతులు పరితపిస్తుంటే- ఆ ఊసే లేని కేంద్రబడ్జెట్ దేశ రైతుల్ని తీవ్రంగా నిరాశ పరచింది.
‘ప్రధానమంత్రి పంటల బీమా యోజన’ (పీఎంఎఫ్బీవై) అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది.
అవరోధాల ముళ్లబాటలో సాగే రైతులు తమ జీవనాన్ని సుఖమయం చేసుకోవడంలో విఫలమవుతున్నారు.
కొత్త వ్యవసాయ చట్టాల్లో పంటలను మద్దతు ధరకు ఎవరు కొనాలనే అంశంపై స్పష్టత కరవైంది.
మానవ పరిణామ క్రమం అభివృద్ధి చెందినట్లే... వ్యవసాయం కూడా ఎన్నో దశలను చవి చూసింది.
కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఒనగూడే ప్రయోజనాలపై వాటిని అమలు చేయాల్సిన రాష్ట్రాలకు, అధికారులకే స్పష్టత కరవైంది.
అదేం ఖర్మమో- రామాయణంలో భూజాత సీతలానే, నేటి భారతంలో నేలతల్లితో బతుకు బంధాన్ని ముడివేసుకొన్న అన్నదాతకూ అగ్నిపరీక్ష తప్పడం లేదు.
ప్రపంచంలోనే అత్యంత భారీ పంటల బీమా పథకాల్లో ఒకటైన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)’ 2016 ఫిబ్రవరిలో ప్రాణం పోసుకుంది.
దేశంలో సుమారు అయిదు కోట్ల కుటుంబాలు చక్కెర రంగంపై ఆధారపడి ఉన్నాయి. బ్రెజిల్ తరవాత ప్రపంచంలోనే
కేంద్ర ప్రభుత్వం మార్కెట్ సంస్కరణల పేరుతో తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వివాదాస్పదమయ్యాయి.
దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనలు- కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలపై కర్షకుల్లో నెలకొన్న భయాలకు అద్దం పడుతున్నాయి.
కలుపు ఏరివేతతో సేద్యానికి శ్రీకారం చుట్టే రైతు, తనకు చెరుపు చేసే శాసనాల్ని పెరికిపారేయాలంటూ దేశ రాజధానిలో కదన భేరి మోగిస్తున్నాడు.
క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా లోటుపాట్లపై సమీక్ష జరగకుండానే ఆదరాబాదరా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ
మన భారతంలో అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు- జాతి ఆహార భద్రతకు నిష్ఠగా నిబద్ధమైన కర్షకుడు!
దేశ వ్యవసాయ రంగంపై మధ్య, దీర్ఘకాలిక ప్రభావాలు కనబరచే కీలక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం కొవిడ్ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంది.
ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, పూర్తి చేయడం అంతా చకచకా జరిగిపోయింది. ఇది కూడా ఓ బ్యారేజీయో, రిజర్వాయరో, సొరంగ మార్గమో, ఒక లిఫ్ట్ పనో కాదు.
తొలకరి వానలు మొదలయ్యేసరికి విత్తనాలు సిద్ధం చేసుకోవాల్సిన దశలో, రైతాంగాన్ని ఆందోళనపరచే పరిణామాలు ఈ ఏడాదీ పునరావృతమవుతున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర వహిస్తున్నా, అన్నదాతలు ఆ యేటి కాయేడు ఎక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయేతర రంగాలవైపు దృష్టి సారిస్తున్నారు.
ప్రతిఫలం ఆశించకుండా కర్తవ్య పాలన చేయాలని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన నిష్కామ కర్మ తత్వాన్ని భారతీయ రైతులు దశాబ్దాలుగా చేతల్లో చూపిస్తూ వచ్చారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన మూడు సంస్కరణలు- వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఉత్పత్తి, వాణిజ్యాలకు స్వేచ్ఛ కల్పించేందుకు...
రైతుకు గిట్టుబాటు ధరలు రావాలి. స్థిరమైన ఆదాయాలు అందాలి. అందుకు మార్కెట్ సంస్కరణలు అమలు కావాలి. రెట్టింపు ఆదాయం అంటూ లక్ష్యాలను ఘనంగా....
దార్శనికత, ఘన సంకల్ప దీక్షల కలనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్న తెలంగాణ నమూనా- దేశానికే దిక్సూచి కాగల సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరిస్తోంది.
ప్రజల ఆహార అలవాట్లలో కరోనా వైరస్ పెనుమార్పులు తీసుకురానుంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వారిపై వైరస్లు ఎక్కువగా విరుచుకుపడతాయన్న ....
కష్టాలే పెట్టుబడిగా నష్టాలే దిగుబడిగా చితికిపోతున్న అన్నదాతకు ‘రైతు బంధు’ రూపేణా రెండేళ్ల క్రితం ఆపన్నహస్తం అందించి కర్షకలోకం ప్రశంసలందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-
సాధారణ పరిస్థితుల్లోనైతే ఈసరికి రబీ పంట కోతల కాలంలో పొలాల నుంచి విపణి కేంద్రాల వరకు ఎక్కడికక్కడ సందడి వాతావరణం నెలకొనేది. కరోనా వైరస్ పరచిన కటిక చీకట్ల మూలాన రైతుల బతుకులిప్పుడు చిన్నబోయాయి.
సేద్యానికి సంబంధించి- రబీ ముగింపు దశకొచ్చి కోతలు పూర్తయ్యాక ఖరీఫ్ కోసం విస్తృత సన్నాహాలు మొదలయ్యే అత్యంత కీలక సంధికాలమిది.
తెలుగు రాష్ట్రాల్లో రబీ సీజన్ చివరి దశలో ఉన్నాం. ఊహించని రీతిలో ప్రపంచాన్ని చుట్టుముట్టేసిన కరోనా కారణంగా మూడు వారాలుగా ఎటూ కదల్లేని స్థితి.
నాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించిన కరోనా వైరస్ ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉండటంతో మానవాళి అప్రమత్తమైంది. ఒక దేశం నుంచి ఇతర దేశాలకు, ఇతర ఖండాలకు వైరస్లు, తెగుళ్ల వ్యాప్తి కొత్తేమీకాదు.
ఆంధ్రప్రదేశ్లో దాళ్వాగా, తెలంగాణలో యాసంగి పంటగా పిలిచే రబీ సాగులో రైతుల శ్రమ ఫలించి దిగుబడుల్ని కళ్లజూసే తరుణమిది.
వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు అవసరమైన విద్యుత్ సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీల వ్యయం అక్షరాలా లక్ష కోట్ల రూపాయలకు చేరింది.
ప్రాణాంతకమైన సార్స్ సీఓవీ-2 వైరస్ ముట్టడితో మానవాళి భయం గుప్పిట్లో చిక్కుకుంది. కొవిడ్-19 జబ్బు పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాచుర్యం పొందింది.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకంలో తెచ్చిన కీలక మార్పుల్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పంటల బీమా పథకంలో లోపాల్ని సరిదిద్దే లక్ష్యంతోనే ఈ మార్పులను చేపట్టినట్లు తెలుస్తోంది.
ఆరుగాలం స్వేదం చిందిస్తూ కష్టాలే పెట్టుబడిగా నష్టాలే దిగుబడిగా కోట్లాది సాగుదారులు దశాబ్దాల తరబడి జీవనభద్రత కొరవడి కునారిల్లుతున్న వ్యవసాయ ప్రధాన దేశమిది. కేంద్రం ఎంత కప్పిపుచ్చజూసినా గ్రామీణార్థికం నీరసించి గిరాకీ తెగ్గోసుకుపోయి చాపకింద నీరులా మాంద్యం
సంప్రదాయ వ్యవసాయం దశాబ్దకాలం నుంచి కొత్తరూపు సంతరించుకుంటోంది. డిజిటల్ విప్లవం సేద్యరంగానికి కొత్త సొబగులు అద్దుతోంది. ఎకరా రెండెకరాలున్న రైతులకే కాదు- పదెకరాల జరీబు భూములున్న ఆసాములకూ సేద్యం భారంగా పరిణమిస్తున్న రోజులివి.
దేశంలో వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులు పడిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో వీటి ఎగుమతులు నిరుటితో పోలిస్తే రూ.10,842 కోట్ల మేర కోసుకుపోయాయి. ఉల్లిగడ్డలను ఈజిప్ట్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది...
వ్యవసాయాభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్న తీరుకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేకుండా పోయింది. తాజా బడ్జెట్లో 30శాతందాకా నిధులు పెంచినట్లు ప్రకటించారు. కానీ, అందులో 55.80శాతం నిధులు కేవలం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’
వ్యవసాయ వాణిజ్యంలో అత్యాధునిక పద్ధతులు, ఆహార ప్రమాణాలను పాటించడం ఇప్పుడు పేద దేశాల రైతులకు సవాలుగా మారుతోంది. అమెరికా, ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా వంటివి నిర్వచిస్తున్న కొత్త ఆహార ప్రమాణాలకు తగ్గట్లు పండించలేక
అత్యధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన, సహేతుకమైన ధరకు ఆహార ఉత్పత్తులు అందించడం అతిపెద్ద సవాలు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంవల్ల భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదన్న హెచ్చరికలనూ ..
అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే- భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కష్టాలు చాలా ఎక్కువ. ప్రకృతి విపత్తులు అన్నదాతల ఆశలను ఆవిరి చేయడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థనూ తలకిందులు చేస్తున్నాయి.
పాడి-పంట రైతుకు రెండు కళ్లలాంటివి. విపత్తుల వల్ల పంట నష్టపోయినా- రైతుల్ని పాడి ఆదుకుంటుంది. ‘కవ్వమాడిన ఇంట కాసులుండు...’ అన్నట్టు పాడి ఉన్నన్నాళ్లూ రైతుల ఇళ్లలో డబ్బుకు కొదవ లేదు.
దేశవ్యాప్తంగా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. హరిత విప్లవ ప్రయోగంతో భారీస్థాయిలో విజయవంతమైన దేశ వ్యవసాయరంగం, నేడు కష్టాల కడలిలో ఈదుతోంది. దేశ ఆర్థికవ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది.
రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేస్తామన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా సవరించింది. లక్ష్య సాధన గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాత్రికేయులకు పంపిణీ చేసిన ప్రచార ప్రతిలో ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని
భారత్లో నేటికీ బ్రిటిష్ హయాంనాటి నేర శిక్షాస్మృతి అమలవుతోంది. ఇది నేరాలను నిర్వచించి
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల 90వ వార్షికోత్సవం జరుపుకొంది. 1934లో
ఈ సంవత్సరం భారత్, అమెరికా సహా 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లలో విభజన తేవడం ద్వారా
మనిషి తప్పిదాల కారణంగా ప్రాణవాయువే మహా గరళమవుతోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా
ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు అత్యంత కీలకం. గెలుపే లక్ష్యంగా ఓట్లను ఒడిసిపట్టడానికి రాజకీయ
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
OTP has been sent to your registered email Id.